Tandur: నిర్మాణంలో ఉన్న భవనంపై జారీ పడి వృద్ధుడు మృతి.. బంధువుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు. దీంతో సదరు బిల్డింగ్ యజమాని ఆ వృద్ధుడి మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరికి తరలించాడు. ఇక, విషయం తెలిసిన మృతుని బంధువులు మార్చురీ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: Flipkart : ఫ్లిప్ కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ.2వేల నోట్లు.. ఎక్కడంటే?
Also Read
అయితే, విషయం తెలుసుకున్న యలాల్ ఎస్ఐ అరవింద్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశాడు. ఇక, ఇదై సమయంలో ఎస్ఐ అరవింద్ బిల్డింగ్ యజమానితో కుమ్మక్కై తమను బెదిరిస్తున్నాడని మృతుని బంధువులు ఆరోపించారు. తాము కర్ణాటక చెందిన వాళ్లం కావడంతో తమను ఇష్టం వ్చ్చినట్లు ఎస్ఐ బూతులు తిట్టాడని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన న్యాయం చేయాలని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు పోలీసులే న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారని మృతుని బంధువులు వాపోయారు.
తాజావార్తలు
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!