MP: అప్పుడే పుట్టిన ఆడబిడ్డ గొంతు కోసిన తల్లి.. అయిన బతికిన మృత్యుంజయురాలు..
- చిన్నారిని భారంగా భావించిన తల్లి
- గొంతు కోసి హత్యాయత్నం
- చిన్నారిని కాపాడిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి. పూట గడవని పేదలే కాదు, సంపన్నులు సైతం భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. కన్న తల్లి తన బిడ్డను భారంగా భావించింది. అమ్మతో కలిసి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడింది.
READ MORE: New Law: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?
Also Read
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
అసలేం జరిగిందంటే.. నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో తల్లి, మరో మహిళ అప్పుడే పుట్టిన పసిపాప గొంతు కోశారు. దీంతో చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. చనిపోయిందని భావించి చెత్త కుండీలో పారేసి వెళ్లిపోయారు. కొంత సేపటి తర్వత చిన్నారికి స్పృహ వచ్చింది. నొప్పి తట్టుకోలేక బోరున విలపించింది. గమనించిన స్థానికులు చిన్నారిని భోపాల్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నెల రోజుల పాటు కష్టపడి చిన్నారికి వైద్యం చేశారు. శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. పసిపాప బతకడం అద్భుతమని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మృత్యుంజయురాలిని ముద్దుగా పిహు అని పిలుచుకున్నారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్గఢ్లోని ఓ సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై చిన్నారి తల్లి, అమ్మమ్మను అరెస్ట్ చేశారు.
READ MORE: Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!