New Law: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?
- పెరిగుతున్న లవ్ జీహాద్ కేసులు
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- కొత్త చట్టం రూకల్పన?
- అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
READ MORE: Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ‘లవ్ జిహాద్’, బలవంతపు మతమార్పిడి ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టపరమైన అంశాలు, చట్టాలను కూడా పరిశీలిస్తుంది. ఈ ఘటనలను నిరోధించడానికి చట్టాలను రూపొందించాల్సిన చట్టాలను ఈ కమిటీ తెలియజేస్తుంది. పాలక మహాయుతి గత సంవత్సరం కూడా ‘లవ్ జిహాద్’ అంశాన్ని లేవనెత్తింది.
READ MORE: RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్.. కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా?
ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి మంగళ్ లోధా మాట్లాడారు. “దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు పెరిగాయి. శ్రద్ధా వాకర్ను ఎలా ముక్కలు చేశారో మనం చూశాం. మహారాష్ట్రలో ఇలాంటి కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. లవ్ జిహాద్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. అమ్మాయిలకు న్యాయం జరగాలి. ఒక కమిటీ ఏర్పడటం మంచిది. నివేదిక కూడా త్వరలో వస్తుంది. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!