Hyderabad: ఓ వివాహితపై ఇద్దరు మహిళల అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఎక్కడ తలదాచుకోవాలో తెలియక యూసుఫ్ గూడ బస్టాప్ లో పడుకుంది. అయితే వివాహిత దగ్గరకు చేరుకున్న ఇద్దరు కిలేడీలు.. మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె దగ్గర ఉన్న నగలను కొట్టేయాలనే ప్లాన్ తో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అంతటితో ఆగారా లేదు.. అదేం పిచ్చి కానీ, అసహజ శృంగారానికి పాల్పడ్డారు.
Read Also: Tirumala: కాసేపట్లో తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
Also Read
ఆ తర్వాత వివాహిత మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, చెవిదిద్దులను లాక్కున్నారు ఇద్దరు మహిళలు. ఆ తర్వాత మత్తు నుంచి బయటపడ్డ వివాహిత.. వారి చెర నుంచి తప్పించుకుని వచ్చి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ ఉండే కల్లు కంపౌండ్ అడ్డాగా ఇద్దరు మహిళలు పలు నేరాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళలను చూసి బంగారం, నగదు కొట్టేయడం చేస్తున్నారు.
Read Also: Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి
తాజావార్తలు
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..