Hyderabad: ఓ వివాహితపై ఇద్దరు మహిళల అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఎక్కడ తలదాచుకోవాలో తెలియక యూసుఫ్ గూడ బస్టాప్ లో పడుకుంది. అయితే వివాహిత దగ్గరకు చేరుకున్న ఇద్దరు కిలేడీలు.. మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె దగ్గర ఉన్న నగలను కొట్టేయాలనే ప్లాన్ తో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అంతటితో ఆగారా లేదు.. అదేం పిచ్చి కానీ, అసహజ శృంగారానికి పాల్పడ్డారు.
Read Also: Tirumala: కాసేపట్లో తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఆ తర్వాత వివాహిత మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, చెవిదిద్దులను లాక్కున్నారు ఇద్దరు మహిళలు. ఆ తర్వాత మత్తు నుంచి బయటపడ్డ వివాహిత.. వారి చెర నుంచి తప్పించుకుని వచ్చి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ ఉండే కల్లు కంపౌండ్ అడ్డాగా ఇద్దరు మహిళలు పలు నేరాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళలను చూసి బంగారం, నగదు కొట్టేయడం చేస్తున్నారు.
Read Also: Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!