Buggana Rajendranath Reddy: బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో వైసీపీలో చేరిన 500 ముస్లిం కుటుంబాలు
Buggana Rajendranath Reddy: నంద్యాల జిల్లా డోన్లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి. టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కేఈ, కోట్ల ఒక్కటైయ్యారని.. కేఈ, కోట్ల కుటుంబాలు కలవడం అభివృద్ధా అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకేం జరిగినా మీరు అభివృద్ధి చెందడమే అభివృద్ధా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీతో చెలిమి చేసి అధికారం కోసం మైనార్టీలను వదిలేసిన వ్యక్తిత్వం చంద్రబాబుది అంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు వల్లే ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలు మే నెలకు మారాయన్నారు. అల్లా దయతోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నామని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే ఓటేయమని రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అంటూ మంత్రి తెలిపారు. సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ సింక్లో ఉండాలన్న సీఎం నినాదం మర్చిపోవద్దని కోరారు.
Also Read
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!