Yogi Adityanath: అయోధ్యలా కాశీ, మధుర కూడా ప్రకాశించాలి.. యోగీ కీలక వ్యాఖ్యలు..
- అయోధ్య దీపోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు..
- కాశీ.. మథుర కూడా అయోధ్యలా వెలిగిపోవాలి..
- కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 500 ఏళ్ల తర్వాత దీపావళి రాముడి నివాసంలో జరగుతోందని చెప్పారు. ‘‘500 ఏళ్ల తర్వాత దీపావళికి శ్రీరాముడు తన జన్మస్థలంలో ఉన్నాడు’’ అని అన్నారు.
Read Also: Kandula Durgesh: బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు ధాటికి ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇది ప్రారంభం మాత్రమే అని, 2047 నాటికి దేశ స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి కాశీ, మధుర కూడా అయోధ్యలా ప్రకాశించాలి అని అన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం సుదీర్ఘమైన కోర్టు పోరాటం జరుగుతోంది. మథురలోని కృష్ణ జన్మ భూమి మరియు షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా ఇదే విధమైన కోర్టు కేసు నడుస్తోంది.
‘‘ గుర్తుంచుకోండి, సీతమ్మకు జరిగిన అగ్ని పరీక్ష పదే పదే జరగకూడు. దీని నుంచి మనం బయటపడాలి. అయోధ్య ప్రజలు మరోసారి ముందుకు రావాలి. ఈ రోజు ఘనమైన వేడకల కోసం మేము ఇక్కడ ఉన్నాం’’ అని సీఎం అన్నారు. మాఫియాల మాదిరిగానే, ఈ అడ్డంకులు కూడా తొలగించబడుతాయి అని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేసిన ఆత్మీయులందరిని స్మరించుకునే తరుణమిది అని యోగి చెప్పారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!