Lok Sabha: వాయిదాలు.. ఆందోళనలకు 65 గంటలు వృథా
- వాయిదాలు.. ఆందోళనలకు 70 గంటలు వృథా
- నిమిషానికి రూ. 2.5 లక్షలకు మించి ఖర్చు
- రూ.97.87 కోట్లకు పైగా నష్టం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం తీరు కారణంగానే సమయం వృథా అయిందని తెలిపారు. నిరసనలు, ఆందోళనలతో సమయం గడిచిపోయిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి అదానీ లంచాల వ్యవహారంపై కాంగ్రెస్ పోరాటం చేసింది. అదానీపై విచారణ జరపాలంటూ నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొని వాయిదాలు పడిపోయాయి. ఇక రాజ్యసభలో కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్ పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో లాభం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో అంబేద్కర్ను అవమానించారంటూ బర్త్రఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గురువారం ఎంపీల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇక శుక్రవారం అర్థాంతరంగా ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిపోయాయి.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇలా పార్లమెంట్ సమావేశాలు వాయిదాలు.. ఆందోళనలతో సమయం వృథా అయిపోయింది. అధికారిక సమాచారం ప్రకారం లోక్సభ మొదటి సెషన్లో 5 గంటల 37 నిమిషాలు వృథా కాగా.. రెండవ సెషన్లో గంటా 53 నిమిషాలు, ముగింపు సెషన్లో ఆశ్చర్యకరంగా 65 గంటల 15 నిమిషాలు లోక్సభ కోల్పోయింది. ఇలా మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం వృథా అయిపోయింది. లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.97.87 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలకు మించి ఖర్చు చేయడంతో ఆర్థికపరమైన చిక్కులు గణనీయంగా పెరిగాయి.
#WinterSession #WinterSession2024 #Parliament #LokSabha #18thloksabhasession pic.twitter.com/7ZDKCR6MzZ
— LOK SABHA (@LokSabhaSectt) December 20, 2024
#WATCH | Delhi | On the Winter session of Parliament, Union Parliamentary Affairs Minister, Kiren Rijiju says, "In this session of Parliament, there were 20 sittings of Lok Sabha and 19 sittings of Rajya Sabha in 26 days. 4 and 3 bills were passed in Lok Sabha and Rajya Sabha,… https://t.co/C6jKFd7cdZ
— ANI (@ANI) December 20, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!