Adani bribery case: అదానీ లంచం కేసుపై వైట్హౌస్ రియాక్షన్..
- గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు..
- వీటిపై ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుంది..
- ఈ కేసును భారత్- యూఎస్ అధిగమిస్తాయనే విశ్వాసం ఉంది: వైట్ హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani bribery case: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి యూఎస్ లో నిధులు సేకరించారని అదానీ సహా మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం రియాక్ట్ అయింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
కాగా, వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాము అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకున్నాం.. మిగతా సమస్యల మాదిరిగానే ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు పరిష్కరిస్తాయని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: USA-Russia: అమెరికాపై రష్యా దాడులు చేసే ఛాన్స్.. యూఎస్ ఇంటెలిజెన్స్ అలర్ట్!
అయితే, అమెరికాలో నిధులు సేకరించేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అదానీతో పాటు మరో 7 మందిపై కేసు ఫైల్ అయింది. కాగా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరందరికి హెల్ప్ చేసిన మరో ఐదుగురిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైనా న్యూయార్క్ అరెస్ట్ వారంట్లు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!