What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి భారత్ – దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఇవాళ తొలి టీ-20 మ్యాచ్, రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్
* నేడు 21వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
Also Read
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
* నేడు సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన.. కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రాంకో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి
* హైదరాబాద్: నేడు మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్రెడ్డి..
* విశాఖ: నేడు ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించనున్న రక్షణ శాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డా. జి సతీష్ రెడ్డి…. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: నేటి నుంచి చింతపల్లి కేంద్రంగా ఫారెస్ట్ డివిజన్ కేంద్రం సేవలు ప్రారంభం.
* ఏలూరు జిల్లా: “అమరావతి టు అరసవల్లి”రైతుల మహాపాదయాత్రలో భాగంగా నేడు ఏలూరు వంగాయి గూడెం సెంటర్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.
* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రోండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మూడో రోజుకి చేరుకున్న దేవినవరాత్రులు.. నేడు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారు జామున 3 గంటల నుండే ప్రారంభమైన దర్శనాలు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం
* నేడు శ్రీశైలంలో మూడోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, సాయంత్రం చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, రావణవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్న ఆది దంపతులు, క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం
* నంద్యాల: మహానందిలో దసరా వేడుకలు, నేడు రుద్ర, చండి యాగాలు.. చంద్ర ఘంట అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న కామేశ్వరి దేవి అమ్మవారు
* వరంగల్: శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలు, మూడవ రోజు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం.. అమ్మవారికి ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవ.
* సంగారెడ్డి జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, నేడు మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, నర్సాపూర్ మండలాల్లో కొనసాగనున్న యాత్ర, సాయంత్రం నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభ
* భద్రాద్రి: నేడు భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో గజలక్ష్మి అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
తాజావార్తలు
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!