Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఫయాజ్ కుమార్, ఒవైస్ ఖాన్ అనే ఉగ్రవాదులు పలు దాడుల్లో పాల్గొన్నారని వారు తెలిపారు. “అనంతనాగ్లోని థాజివారా, బిజ్బెహరా ప్రాంతంలో అనంత్నాగ్ పోలీసులు ఓ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు” అని పోలీసు ప్రతినిధి ట్వీట్లో తెలిపారు.
Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఉగ్రవాదులు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీయూహెచ్)తో సంబంధం కలిగి ఉన్నారని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.” అన్సార్ గజ్వతుల్ హింద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఫయాజ్ కుమార్, ఒవైస్ ఖాన్లు హతమయ్యారు. వారు జులై 3న చీనివూడర్ శ్రీగుఫ్వారాలో పోలీసు సిబ్బందిపై దాడితో సహా పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నారు. ఇందులో పోలీసు అధికారి ఫిర్దౌస్ దార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 12న బిజ్బెహరాలో చేసిన దాడిని పోలీసు అధికారి జీహెచ్ ఖాదిర్ తీవ్రంగా గాయపడ్డారు.” అని ఏడీజీపీ విజయ్కుమార్ ట్వీట్ చేశారు. జూన్ 15న పాద్షాహీ బాగ్లో జరిగిన గ్రెనేడ్ దాడిలో వారు పాల్గొన్నారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?