Delhi: ఇన్స్టాగ్రామ్ లైక్స్, కామెంట్స్ గొడవ.. ఇద్దరి దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two killed In Delhi Over Instagram Likes, Comments issue: ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు బానిసగా మారింది. చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే క్షణకాలం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. దీనికి తోడు యువత రీల్స్, ఫోటోలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు తమ పోస్టులకు కామెంట్స్, లైక్స్ రాకపోయినా తట్టుకోలేకపోతున్నారు. అంతలా సున్నిత మనస్కులుగా మారిపోతున్నారు. చివరకు లైక్స్, కామెంట్స్ కోసం గొడవలు పెట్టుకుంటున్న సందర్భాలను కూడా చూస్తున్నాం.
ఇండియాలో మొబైల్ డేటా చౌకగా మారడంతో ఇంటర్నెట్ ను చాలా మంది వాడుకుంటున్నారు. ప్రజలు ఇంటర్నెట్ పై గడిపే సమయం గతంతో పోలిస్తే బాగా పెరిగింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాడకం బాగా పెరిగింది. అయితే ఇది మంచికి వాడితే తప్పులేదు. అయితే కొన్ని సార్లు ఇది పెడదోవలకు దారితీస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైక్స్, కామెంట్స్ గొడవ ఇద్దరు యువకుల హత్యలకు దారితీసింది.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లో లైక్లు మరియు వ్యాఖ్యలపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యకు దారితీసింది. సోషల్ మీడియాలో మహిళలో వివాదం కారణంగా ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలోని ముకుంద్ పూర్ పార్ట్ 2లో తనను కలవాలని ఇద్దరు యువకులను మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
పలుమార్లు కత్తిపోట్లకు గురైన ఇద్దరు బాధితులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు స్థానికులు.. అయితే కత్తులతో దాడి చేసిన దుండగులు తప్పుంచుకోవడానికి అక్కడ ఉన్న స్థానికునలు కూడా బెదిరించారని.. బాధితులను ఆస్పత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తున్న సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..