Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్కౌంటర్..
- జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..
- విలేజ్ గార్డుల్ని చంపిన ఉగ్రవాదుల్ని గుర్తించిన భద్రతా బలగాలు..
- నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Read Also: Varanasi: ఒకే గ్రామంలోని 40 మంది వర్జిన్ అమ్మాయిలను.. గర్భిణులుగా ప్రకటిస్తూ మెసేజ్..
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇటీవల అధ్వరి నుంచి ఇద్దరు గ్రామ రక్షణ సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి గురువారం కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కినట్లు కిష్ట్వార్ పోలీసులు ధృవీకరించారు. “కేష్వాన్ కిష్త్వార్లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. 3-4 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఇద్దరు అమాయక గ్రామస్తులను చంపింది ఇదే గుంపు” అని వారు చెప్పారు.
గడిచిన 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్లో ఇది మూడో ఎన్కౌంటర్. అంతకుముందు శ్రీనగర్లోని జబర్వాన్ అడవిలో ఉగ్రవాద వ్యతిరేఖ ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇది నిన్న బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. రాజ్పురా ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన తర్వాత భద్రతా దళాలు మరియు రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్ను ప్రారంభించారు.
తాజావార్తలు
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!