Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్ అఘాడీలో లుకలుకలు
- మహా వికాస్ అఘాడీలో బయటపడుతున్న లుకలుకలు..
- బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా శివసేన(యూబీటీ)..
- బీఎంసీ ఎన్నికల్లో శివసేన కార్యకర్తలు ఒంటరిగా పోటీ చేయాలని కోరారు: సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్) కూటమి మధ్య లుకలుకలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో పవర్ స్టార్ మేనియా
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
అయితే, దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను శివసేన ఏకంగా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా పరిపాలన కొనసాగించిందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగింది. కానీ, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుదామన్నారు.. ఒంటిగా పోటీ చేయాలని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు.. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని వెల్లడించారు. ఇక, ఎంవీఏ కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను సంజయ్ రౌత్ తోసిపుచ్చారు.
Read Also: Mohali Building Collapse: పంజాబ్లో కుప్పుకూలిన మూడంతస్తుల భవనం.. 15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్
కాగా, శివసేన రెండుగా చీలకముందు కూడా మేం గతంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ బీఎంసీ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేశామని ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్ పురపాలిక ఎన్నికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే బరిలోకి దిగనుందని ప్రకటించారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!