BJP: ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. శరద్ పవార్ మాటలే సాక్ష్యం..
- మహారాష్ట్రలో రాజకీయ అస్త్రంగా ధారావి ప్రాజెక్ట్..
- ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొట్టిపారేసిన శరద్ పవార్..
- ఎంవీఏ తీరుపై బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’’అని ఆయన అన్నారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని అప్పటి ఎంవీఏ ప్రభుత్వమే అదానీ గ్రూప్ ధారవి ప్రాజెక్టుపై సంతకం చేసిందని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
‘‘ధారావి సమస్య అస్సలు లేదు. ఈ సమస్యల్నీ గౌతమ్ అదానీపై దాడి’’ అని ఓ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ చేసిన వ్యాఖ్యల్ని మాల్వియా ట్వీట్ చేశారు. ‘‘ అదానీ ధారవి ప్రాజెక్టుపై ఆసక్తి చూపించలేదు. ధారావి ప్రాజెక్టును మరికొందరికి ఇచ్చారు. వారు ఇక్కడికి వచ్చి చర్చించారు. అయితే, ఈ చర్చలు అదానీతో జరగలేదు.’’ అని శరద్ పవార్ అన్నారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
Read Also: Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!
‘‘అదానీపై రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేలు చేసిన విమర్శల్ని శరద్ పవార్ కొట్టి పారేశారు. ధారావి ప్రాజెక్టుపై అదానీకి ఆసక్తి లేదు. ఈ వ్యాఖ్యలు కీలకమైన పోలింగ్కి ముందు ఎంవీఏ కూటమిలో సీనియర్ నేత నుంచి రావడం ఆ కూటమికి ఇబ్బందిగా మారింది’’ అమిత్ మాల్వియా తన పోస్టులో పేర్కొన్నారు.
ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ – మహారాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూప్ల మధ్య జాయింట్ వెంచర్, ఇది ఆసియాలో అతిపెద్ద మురికివాడకు రూపాన్ని మార్చేందుకు తీసుకువచ్చిన ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాజకీయ అంశంగా మారింది.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!