BJP: ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. శరద్ పవార్ మాటలే సాక్ష్యం..
- మహారాష్ట్రలో రాజకీయ అస్త్రంగా ధారావి ప్రాజెక్ట్..
- ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొట్టిపారేసిన శరద్ పవార్..
- ఎంవీఏ తీరుపై బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’’అని ఆయన అన్నారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని అప్పటి ఎంవీఏ ప్రభుత్వమే అదానీ గ్రూప్ ధారవి ప్రాజెక్టుపై సంతకం చేసిందని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
‘‘ధారావి సమస్య అస్సలు లేదు. ఈ సమస్యల్నీ గౌతమ్ అదానీపై దాడి’’ అని ఓ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ చేసిన వ్యాఖ్యల్ని మాల్వియా ట్వీట్ చేశారు. ‘‘ అదానీ ధారవి ప్రాజెక్టుపై ఆసక్తి చూపించలేదు. ధారావి ప్రాజెక్టును మరికొందరికి ఇచ్చారు. వారు ఇక్కడికి వచ్చి చర్చించారు. అయితే, ఈ చర్చలు అదానీతో జరగలేదు.’’ అని శరద్ పవార్ అన్నారు.
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
Read Also: Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!
‘‘అదానీపై రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేలు చేసిన విమర్శల్ని శరద్ పవార్ కొట్టి పారేశారు. ధారావి ప్రాజెక్టుపై అదానీకి ఆసక్తి లేదు. ఈ వ్యాఖ్యలు కీలకమైన పోలింగ్కి ముందు ఎంవీఏ కూటమిలో సీనియర్ నేత నుంచి రావడం ఆ కూటమికి ఇబ్బందిగా మారింది’’ అమిత్ మాల్వియా తన పోస్టులో పేర్కొన్నారు.
ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ – మహారాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూప్ల మధ్య జాయింట్ వెంచర్, ఇది ఆసియాలో అతిపెద్ద మురికివాడకు రూపాన్ని మార్చేందుకు తీసుకువచ్చిన ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాజకీయ అంశంగా మారింది.
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!