Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్
- పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్ మాధబి..
- ముఖ్యమైన కారణాల వల్ల మీటింగ్కు రాలేకపోతున్నట్లు వెల్లడించిన సెబీ చీఫ్..
- రివ్యూ మీటింగ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన పార్లమెంటరీ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ డుమ్మా కొట్టింది. దేశంలోని నియంత్రణ సంస్థల పని తీరును సమీక్షించేందుకు సెబీ చైర్ పర్సన్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) నోటీసులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఆమె కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల తాను రాలేక పోతున్నాను అని పీఏసీ కమిటీకి తెలిపింది. దీంతో రివ్యూ సమావేశాన్ని కమిటీ వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఇక, సెబీ చీఫ్ గైర్హాజరుపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు.
Read Also: Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ఇక, మొదటి కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ పని తీరుపై సమీక్షించాలని తాము భావించామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మీటింగ్ కోసం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశాం.. ఈ సందర్భంగానే మాధబి మీటింగ్ నుంచి మినహాయింపు కోరారు.. కానీ మేం దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.. ఆ తర్వాత తాను, తన బృందంతో కలిసి మీటింగ్కు హాజరవుతామని చెప్పుకొచ్చారు. ఇక, కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఆమె ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదని ఈరోజు (గురువారం) ఉదయం 9:30గంటలకు మాకు సమాచారం వచ్చింది.. దీంతో ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని సమావేశాన్ని మరోసారి వాయిదా వేశామని వెల్లడించారు. మాధబి బచ్కు పీఏసీ కమిటీ సమన్లు పంపండం ఇది సెకండ్ టైం.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!