Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం.. రామ మందిర గర్భగుడిలోకి “రామ్ లల్లా” విగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..
Also Read
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ముందు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రాముడి విగ్రహాన్ని బుధవారం సాయంత్రం అయోధ్య ఆలయానికి చేరుకుంది. సుమారుగా 150-200 కిలోల బరువున్న విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుతో ఆలయానికి తీసుకువచ్చారు. గురువారం గర్భగుడిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
జనవరి 22న రామాలయంలో ప్రాణప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు బుధవారం ‘కలశ పూజ’ జరిగింది. 121 మంది ఆచార్యులు పూజా క్రతువులను నిర్వహిస్తు్న్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభై 1 గంటకు ముగుస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, సాధువులు, స్పోర్ట్స్, సినీ ప్రముఖులతో సహా 7000 మందికి పైగా అతిథులు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!