Eknath Shinde: ‘‘ప్రధాని మోడీ పాకిస్తాన్ని తుడిచిపెడతారు’’.. డిప్యూటీ సీఎం కామెంట్స్..
- ప్రధాని మోడీ పాకిస్తాన్ని తుడిచిపెడతారు..
- పహల్గామ్ దాడిపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. “ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ను తుడిచిపెడతారు” అని షిండే చెప్పారు.
Read Also: Vaibhav Suryavanshi: ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారిన వైభవ్ సూర్యవంశీ..
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
గత వారం జమ్మూకాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నారు. భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాటు పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసేసింది. ప్రధాని మోడీ త్రివిధ దళాలు, కీలక మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించారు.
దీనిపై ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ..‘‘ప్రధాని మోదీ భారత సైన్యం, భారత నావికాదళం మరియు భారత వైమానిక దళం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు…. గతంలో చాలా దాడులు జరిగాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రధాని మోదీ పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ కూడా చేశారు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!