PM Modi: పాకిస్థాన్కు మోడీ మూడు వార్నింగ్లు
- పాకిస్థాన్కు మోడీ మూడు వార్నింగ్లు
- ఈసారి ధీటుగా సమాధానం చెబుతామన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ అణ్వస్త్ర బ్లాక్మెయిల్కు భారత్ భయపడదని.. అలాంటి బెదిరింపులను ఏ మాత్రం సహించబోమని ప్రధాని మోడీ దాయాది దేశాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి 22 నిమిషాల పాటు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు మూడు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు భద్రతా సిద్ధాంతాన్ని మోడీ వివరించారు.
మొదటి హెచ్చరిక:
భారత్పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా ఈసారి బలమైన మరియు దృఢమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. భారత్ సొంత సామర్థ్యం మేరకే ప్రతీకారం తీర్చుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద కేంద్రాలను, వారి మూలాలపై భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
రెండో హెచ్చరిక:
భారతదేశం అణు బెదిరింపులకు భయపడదన్నారు. అలాంటి బెదిరింపులతో ఎలాంటి ఉగ్ర దాడులకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
మూడో హెచ్చరిక:
ఉగ్రవాదానికి, వారికి ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వాలను ప్రత్యేకంగా చూడబోమన్నారు. ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదులు చనిపోతే.. వారి అంత్యక్రియలకు బహిరంగంగా పాకిస్థాన్ సైనిక అధికారులు హాజరు కావడం ప్రపంచమంతా చూసిందని తెలిపారు. అంటే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఎంత సపోర్టుగా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
21వ శతాబ్ధంలో మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన ఆయుధాలనే పాకిస్థాన్పై ప్రయోగించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్తో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పాకిస్థాన్పై చర్చల అంశం వస్తే.. ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమిత కార్మీర్(పీవోకే)పైనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్మెయిల్ని సహించదు.. పాక్కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!