Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
- కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
- ఆప్పై కౌంటర్ ఎటాక్ చేసిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి. భారత్ కాల్పుల విరమణ ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆప్ ఆరోపించింది. అయితే ఇదే అంశంపై బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. జాతీయ భద్రతపై కేంద్రాన్ని గానీ, సాయుధ బలగాలను గానీ ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చని.. కానీ దేశం గురించి, 140 కోట్ల ప్రజల గురించి ఆలోచించేవారు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. కేవలం విమర్శించడానికే మాట్లాడేవారితో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఇది కూడా చదవండి: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
కాల్పుల విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రి అతిషి ఎక్స్లో కీలక పోస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టుకున్నారా లేదా అనే విషయాన్ని దేశం తెలుసుకోవాలనుకుంటోందని చెప్పారు. అంతకముందు ఆపరేషన్ సిందూర్ ద్వారా బలగాలు తమ ధైర్యాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెనుక ఏం మతలబు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: MP Vallabhaneni Balasouri: జనసేన ఎంపీకి లోక్సభలో కీలక పోస్టు..
VIDEO | Delhi Chief Minister Rekha Gupta(@gupta_rekha), responding to the state LoP Atishi’s remarks questioning the India-Pakistan military de-escalation, said:
“Anyone can say anything sitting in air-conditioned rooms. Only those who stand in such situations can make… pic.twitter.com/ZIR4PQ6tkW
— Press Trust of India (@PTI_News) May 14, 2025
తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!