Udhayanidhi Stalin: చివరి చిత్రమన్నాడు.. నిర్మాత నోటీసులు పంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Issued Notice To Udhayanidhi Stalin Over Angel Movie Issue: తాను చేసిన మామన్నన్ సినిమానే చివరిదని నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అతడ్ని ఇరకాటంలో పడేశాయి. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ నిర్మాత వెనకుండి ఈ పని చేశాడు. అంతేకాదు.. ఈనెల 29న విడుదలకి సిద్ధంగా ఉన్న ‘మానన్నన్’ రిలీజ్ని ఆపేయాలని ఆ నిర్మాత కోరాడు. అసలెందుకు ఆ నిర్మాత ఈ పని చేశాడు? పదండి.. ఆ వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
Manipur: మంత్రి గోడౌన్కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
మానన్నన్ సినిమా ప్రారంభించడానికి ముందే.. నిర్మాత రామశరవణన్ నిర్మాణంలో స్టాలిన్ ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకి ‘ఏంజెల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో పాయల్ రాజ్పుత్, ఆనంది కథానాయికలు. కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఈ గ్యాప్లో ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ సినిమాని ప్రారంభించి, ఇప్పుడు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అంతేకాకుండా.. ఇదే తన చివరి చిత్రమని ప్రకటించాడు.
Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు
ఈ నేపథ్యంలోనే.. నిర్మాణ రామశరవణన్ కోర్టు మెట్లు ఎక్కారు. ‘మామన్నన్’ సినిమానే తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారని, మరి తన సినిమా సంగతేంటని పిటిషన్లో పేర్కొన్నారు. స్టాలిన్ తన సినిమా పూర్తి చేయకపోతే, తాను చాలా నష్టపోతానని అన్నారు. కాబట్టి.. మామన్నన్ విడుదలపై నిషేధం విధించి, తన సినిమాని పూర్తి చేయాలంటూ స్టాలిన్ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్ని విచారించిన మద్రాసు హైకోర్టు.. స్టాలిన్కు, ‘మామన్నన్’ నిర్మించిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోపు నోటీసులకు స్పందించాల్సిందిగా కోర్టు వారిని ఆదేశించింది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!