S Jaishankar: హిమాలయాల్లో ఇండియా-చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా సైనికులు మరణించారు. అయితే చైనా ఇప్పటి వరకు సరైన మరణాల వివరాలను చెప్పలేదు. ఈ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి శాంతించింది. గతేడాది డిసెంబర్ నెలలో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో మరోసారి ఇదే దేశాల బలగాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇరువైపుల సైనికలు గాయపడ్డారు. భారత ఆర్మీ, చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టింది.
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
Read Also: Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
చైనా, భారత్ సరిహద్దు లైన్ ఆఫ్ ఆక్చుయల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత అలాగే ఉంది. మరోవైపు చైనా టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. దీనికి ధీటుగా భారత్ కూడా అంతే స్థాయిలో బోర్డర్ వెంబడి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. చైనా ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ ఆర్మీని, యుద్ధ సామాగ్రిని త్వరగా తరలించే విధంగా రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడం భారత్ కు ప్రమాదకరంగా మారింది. ఇందులో ఓ రైలు మార్గం చైనా ఆక్రమిత ఆక్సాయ్ చిన్ నుంచి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సరిహద్దుల్లోని ఎయిర్ బేసుల్లో విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?