S Jaishankar: హిమాలయాల్లో ఇండియా-చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో గాల్వాన్ ఘర్షణ సమయంలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా సైనికులు మరణించారు. అయితే చైనా ఇప్పటి వరకు సరైన మరణాల వివరాలను చెప్పలేదు. ఈ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి శాంతించింది. గతేడాది డిసెంబర్ నెలలో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో మరోసారి ఇదే దేశాల బలగాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇరువైపుల సైనికలు గాయపడ్డారు. భారత ఆర్మీ, చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టింది.
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
Read Also: Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది
చైనా, భారత్ సరిహద్దు లైన్ ఆఫ్ ఆక్చుయల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత అలాగే ఉంది. మరోవైపు చైనా టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది. దీనికి ధీటుగా భారత్ కూడా అంతే స్థాయిలో బోర్డర్ వెంబడి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. చైనా ముందస్తు వ్యూహంలో భాగంగానే తమ ఆర్మీని, యుద్ధ సామాగ్రిని త్వరగా తరలించే విధంగా రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడం భారత్ కు ప్రమాదకరంగా మారింది. ఇందులో ఓ రైలు మార్గం చైనా ఆక్రమిత ఆక్సాయ్ చిన్ నుంచి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సరిహద్దుల్లోని ఎయిర్ బేసుల్లో విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!