LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
- కమర్షియల్ ఎల్పీజీపై కేంద్రం గుడ్ న్యూస్..
- 70 శాతం పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులు..
- పెరిగిన 20 శాతం పరిశ్రమలకు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG: ఎల్పీజీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ కేటాయింపులు యుద్ధం ముందు స్థాయికి పెరిగాయని ప్రభుత్వం చెప్పింది. కమర్షియల్ LPG కేటాయింపును 50 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి గతంలో 50 శాతం కేటాయింపుల్లో 40 శాతం రాష్ట్రాలకు, 10 శాతం పీఎన్జీ కనెక్షన్లకు వెళ్లేది. ఇప్పుడు పెరిగిన 20 శాతం కేటాయింపుతో పరిశ్రమలకు లభించే ఇంధనం మరింత సులువు అవుతుంది.
Read Also: Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!
Also Read
- Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
- Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
- Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
- Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
కేంద్రం నిర్ణయం వల్ల ముఖ్యంగా స్టీల్, ఆటోమొబైల్, కెమికల్, ప్లాస్టిక్ రంగాలకు భారీ లాభం చేకూరుతుంది. ఈ అదనపు 20 శాతం సరఫరాను మొదట ఈ పరిశ్రమలకే అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ క్లోజ్ అయింది. అయితే, ఇండియా వంటి మిత్రదేశాలకు హార్ముజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ ఇంధనానికి కొరత లేదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని కేంద్రం చెబుతోంది.
తాజావార్తలు
-
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!