India Pakistan War: ఎయిర్ బేస్లపై దాడితో పాకిస్తాన్లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
- ఎయిర్ బేస్ లపై దాడితోనే పాకిస్తాన్ దిగివచ్చింది..
- వైమానిక దాడులతో పాకిస్తాన్లో వణుకు..
- ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.
Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కానీ, భారత్ ఈ రేంజ్లో తమను నాశనం చేస్తుందని పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అనుకోలేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, మే 09 భారత్ జరిపిన వైమానిక దాడులు, మే 10న పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ బేస్లను నాశనం చేసిన తర్వాతే పాకిస్తాన్కి అర్థమైంది. ఈ దాడులతోనే పాకిస్తాన్ దారికి వచ్చి, కాల్పుల విమరణ, చర్చలకు సిద్ధమైందని తెలుస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడిన తర్వాత, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో మాట్లాడారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందనే విషయాన్ని చెప్పారు. అయితే, భారత్ చర్చలు కేవలం DGMOల మధ్యే జరగాలి, మరెవరి మధ్యా కాదని భారతదేశం స్పష్టం చేసింది. మే 10న మధ్యాహ్నం 1 గంటలకు పాకిస్తాన్ DGMO, భారత DGMOతో మాట్లాడాలని అనుకున్నారు. దీనికి ముందు, భారత్ మే 07న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు పాకిస్తాన్ DGMOకి తెలియజేసిందని, కానీ ఆయన స్పందించలేదని తెలిసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి తర్వాతే ఆ దేశం దారికొచ్చినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!