Farmers Protest 200 Days: నేడు శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్
- శంభు.. ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఉద్యమం..
- పంజాబ్-హర్యానా రాష్ట్ర సరిహద్దుల్లో 200 రోజులుగా నిరసన చేపట్టిన రైతన్నులు..
- ఖనౌరీ.. శంభు సరిహద్దుల్లో రైతుల నిరసనల్లో పాల్గొననున్న రెజ్లర్ వినేష్ ఫోగట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు. ఖనౌరీ, శంభు, రతన్పురా సరిహద్దుల్లో జరిగే నిరసన కార్యక్రమంలో వినేష్ ఫోగట్ పాల్గొనబోతుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇక, రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణచి వేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందన్నారు. మొదట మమ్మల్ని ఖలిస్తానీలు అని ట్యాగ్ వేశారు, అది పని చేయలేదన్నారు. ఇక, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
Read Also: Novak Djokovic: యూఎస్ ఓపెన్లో మరో సంచలనం.. జకోవిచ్ ఔట్! 18 ఏళ్లలో ఇదే మొదటిసారి
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఆగస్టు 31వ తేదీ నాటికి 200 రోజుల ఉద్యమం పూర్తవుతోంది అని రైతు సంఘాల నాయుకుడు తెలిపారు. లక్షల మంది రైతులు తరలివస్తున్నారు.. మేము మా డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రాబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తానని సూచించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తమ తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బాలీవుడ్ నటి, పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) కంగనా రనౌత్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు గతంలో వివాదానికి దారి తీయడంతో.. రైతు వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకతకు దారి తీసింది.
తాజావార్తలు
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..