Karnataka: కరోనా కేసులు పెరిగితే వారిదే బాధ్యత.. మంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ గురువారం అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఈ నిరసనలపై కాంగ్రెస్ నేతలపై కేసులు బుక్ చేయడానికి ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో చర్చిస్తానని అన్నారు.
Also Read
- Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
నిరసనలు చేయాలంటే ఫ్రీడం పార్క్ లో చేయండి కానీ ప్రజలను కూడగట్టి రోడ్లపై ధర్నాలు చేయడం సరికాదని.. ఈ రోజు ఛలో రాజ్ భవన్ నిరసనలకు దిగుతున్నారని.. సీఎం బొమ్మైని కలిసి కోవిడ్ ప్రోటోకాల్ పై చర్చిస్తామని.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ టెక్నికల్ టీమ్ కర్ణాటకలో కోవిడ్ నివేదిక ఇచ్చింది. జూన్ మూడో వారం నుంచి అక్టోబర్ వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వారు అంచనా వేశారు. ఇదిలా ఉంటే మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు. ముందుగా కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన బీజేపీ నేతలపై కేసులు పెట్టండి అని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!