ముంబై ఎన్నికలు: కాంగ్రెస్ నయా వ్యూహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ డాక్యుమెంట్లో పొందుపరిచారు. ముంబై మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి రాజకీయలకు సంబందించి బ్యాక్గ్రౌండ్ లేకుండా జనాల్లో పాపులారిటి ఉన్న వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ సెర్చ్ చేస్తున్నది. ప్రస్తుతం పార్టీ మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో కలిసి సంకీర్ణప్రభుత్వంలో ఉన్నది. అయితే, ముంబై ఎన్నికల్లో ఆ పోత్తులోనే పనిచేస్తారా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉన్నది. ముంబై కార్పోరేషన్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్పోరేటర్ కూడా లేకపోవడంతో ముందునుంచే అలర్టైన కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అందరికంటే ముందుగా 142 మంది కార్పోరేటర్ అభ్యర్ధులను, మేయర్ అభ్యర్ధినీ ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభించింది. త్వరలోనే పార్టీ ముంబై కార్పోరేషన్ అభ్యర్ధుల లిస్టును కాంగ్రెస్ అధిష్టానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నది.
Read: తెలంగాణలో కొత్తగా మరో 200 మద్యం షాపులు…!!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!