Bomb Threat Emails : బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల�
Tribute to legendary bollywood actress sridevi: తెలుగమ్మాయి అయినా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది శ్రీ దేవి. అందుకే ఆమెని బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్ అంటారు. నేటికీ ఆమె మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రజలను ఎంతగానో అలరిస్తున్నాయి. 24 ఫిబ్రవరి 2018న శ్రీదేవి మరణంతో అందరూ షాక్ అయ్యారు. ఆ
Mumbai: ముంబైలో ఓ పెద్ద ఘటన వెలుగు చూసింది. 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్లో పడి ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్మికులు మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
బక్రీద్ సందర్భంగా జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణ ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీలో జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆంక్షలను కఠినంగా అమలుచేస్తున్నారు. రోజువారీ కేసులు మహారాష్ట్రలో 11 వేలు దాటిపోయాయి. ముంబై నగరంలో 8 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. పాజ�
కరోనా మహమ్మారి మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటోంది. తగ్గింది అనుకునేలోపే ఉగ్రరూపం చూపిస్తోంది ప్రతి ఏడాది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక �
కరోనా ఫస్ట్ వేవ్తో పాటు సెకండ్ వేవ్ భారత్లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహార�
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీ�