Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bmc

Bmc News

    • Dhurandhar 2 In Trouble : చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. దర్శకుడు ఆదిత్య ధర్ స్టూడియోపై నిషేధం
      #వార్తలు

      Dhurandhar 2 In Trouble : చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. దర్శకుడు ఆదిత్య ధర్ స్టూడియోపై నిషేధం

      రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.…
    • Mumbai: నేడు ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ
      #Top Story

      Mumbai: నేడు ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ

      ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
    • Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన  మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
      #జాతీయం

      Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!

      Mumbai Monorail Breaks Down Amid Heavy Rain Fall, Passengers Stranded Midway
    • Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు..
      #జాతీయం

      Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు..

      Bomb Threat Emails : బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల్లో ఒకే మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ…
    • Tribute To Sridevi: Tribute To Sridevi: ఇది కదా శ్రీదేవికి సిసలైన నివాళి
      #వార్తలు

      Tribute To Sridevi: Tribute To Sridevi: ఇది కదా శ్రీదేవికి సిసలైన నివాళి

      Tribute to legendary bollywood actress sridevi: తెలుగమ్మాయి అయినా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది శ్రీ దేవి. అందుకే ఆమెని బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్ అంటారు. నేటికీ ఆమె మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రజలను ఎంతగానో అలరిస్తున్నాయి. 24 ఫిబ్రవరి 2018న శ్రీదేవి మరణంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె కుటుంబమే కాదు కోట్లాది మంది అభిమానులు ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.…
    • Mumbai: 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి
      #జాతీయం

      Mumbai: 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి

      Mumbai: ముంబైలో ఓ పెద్ద ఘటన వెలుగు చూసింది. 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్మికులు మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
    • Bombay High Court: బక్రీద్ సందర్భంగా అనుమతి లేకుండా జంతువులను బలి ఇవ్వకూడదు..
      #Top Story

      Bombay High Court: బక్రీద్ సందర్భంగా అనుమతి లేకుండా జంతువులను బలి ఇవ్వకూడదు..

      బక్రీద్ సందర్భంగా జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణ ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీలో జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
    • ముంబైలో లాక్‌డౌన్‌… ఎప్పుడంటే…!!
      #Top Story

      ముంబైలో లాక్‌డౌన్‌… ఎప్పుడంటే…!!

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు.  రోజువారీ కేసులు మ‌హారాష్ట్ర‌లో 11 వేలు దాటిపోయాయి.  ముంబై న‌గ‌రంలో 8 వేల‌కు పైగా రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి.  పాజిటివిటీ శాతం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో ముంబై నగ‌రంలో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనిపై ముంబై న‌గ‌ర మేయ‌ర్ కిషోరీ ప‌డ్నేక‌ర్ స్పందించారు.  ముంబైలో లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ముంబైలో…
    • కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్
      #Top Story

      కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్

      కరోనా మహమ్మారి మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటోంది. తగ్గింది అనుకునేలోపే ఉగ్రరూపం చూపిస్తోంది ప్రతి ఏడాది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. ఆమె అభిమానుల ఆందోళన ఇంకా తగ్గక ముందే…
    • అక్కడ అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లు ఓపెన్‌
      #జాతీయం

      అక్కడ అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లు ఓపెన్‌

      కరోనా ఫస్ట్‌ వేవ్‌తో పాటు సెకండ్‌ వేవ్‌ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్…
    12→

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions