PM Modi: పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్..
- దేశం కోసం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది..
- పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా కాంగ్రెస్ చెప్పిందా..
- పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. ప్రజల గురించి ఆలోచిస్తుందా: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలే చేస్తుందని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని విపక్ష పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం కోసం ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ హస్తం పార్టీ వ్యతిరేకించిందన్నారు. అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పుకొచ్చింది.. జమ్మూకశ్మీర్లో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయాడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అలాగే, పార్లమెంట్, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును నిరాకరించింది అని నరేంద్ర మోడీ మండిపడ్డారు.
Read Also: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ఇక, దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైంది అని ప్రధాని మోడీ అన్నారు. కానీ, తమ కుటుంబాన్ని మరింత బలోపేతం చేసేందుకే శ్రమించిందని కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లోని దేశభక్తిని నాశనం చేసేందుకు హస్తం పార్టీ ట్రై చేస్తోంది.. ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే.. కాంగ్రెస్ గెలుపు కూడా అంతే కష్టంగా మారుతుందని భావిస్తోంది. అందుకే దేశభక్తుల ఐక్యతను నాశనం చేసేందుకే ఆ పార్టీ యత్నిస్తోంది ఆయన పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది.. ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ అనుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: US-Israel: ఇజ్రాయెల్కు అమెరికా అలర్ట్.. ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక
కాగా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు. ఇక, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
తాజావార్తలు
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!