Mulayam Singh Yadav: ములాయం సింగ్ యాదవ్కు భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్ నేత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader Seek Bharat Ratna For Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్..ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
Read Also: Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
సమాజ్ వాదీ పార్టీ దివంగత నేత ములాయం సింగ్ అణగారిన వర్గాల కోసం పోరాడారని లేఖలో పేర్కొన్నారు. ఆయన మృతికి యావత్ దేశం సంతాపం వ్యక్తం చేసిందని.. ఆయన సేవలను కోట్లాది మంది కొనియాడారని, అందుకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు ఆరీఫ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఆయన లేఖ రాశారు.
ఇదిలా ఉంటే పార్టీలకు అతీతంగా ములాయం సింగ్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు నాయకులు. బల్లియాకు చెందిన బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ గత నెలలో ములాయం జ్ఞాపకార్థంగా ఎంపీ ఫండ్స్ నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో బల్లియా జిల్లా కోర్టు అవరణలో ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. దీనికి ‘‘ధర్తిపుత్ర ములాయం సింగ్ యాదవ్ సంవాద్ భవన్’’ అని పేరు పెట్టనున్నారు. నేతాజీగా పిలుచుకునే ములాయంసింగ్ గతంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!