PM Modi: కాంగ్రెస్ ఆవు పేడను కూడా వదల్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శనివారం మోదీ బిలాస్పూర్ లో నిర్వహించిన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం భూపేష్ బాఘేట్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంలో అవినీతికి పాల్పడిందని, ఆవుపేడను కూడా వదిలిపెట్టలేదని, రాష్ట్రంలో పేడ సేకరణ పథకం గురించి ఆరోపించారు.
Read Also: Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే మహిళా బిల్లును తీసుకువచ్చామని, 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారని మోడీ అన్నారు. మహిళలంతా మోడీకి మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోపంతో ఉన్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు.
మహిళలను కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని, రాబోయే వెయ్యి ఏళ్లపై ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో మహిళలు వారి ఉచ్చులో పడొద్దని మోడీ కోరారు. దళితులు,ఎస్టీలు, బీసీలు ఎదుగుతుండటం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, మోడీని లక్ష్యంగా చేసుకుని ఓబీసీలను టార్గెట్ చేస్తోందని అన్నారు. చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని కేబినెట్ తొలి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!