S Jaishankar: ‘‘ పాకిస్తాన్ ఆ క్యాన్సర్కే బలవుతోంది’’: జైశంకర్
- పాకిస్తాన్పై మరోసారి విరుచుకుపడిన జైశంకర్..
- టెర్రరిజం అనే క్యాన్సర్కే ఆ దేశం బలవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో తీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదమే క్యాన్సర్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలనే తినేస్తోందని అన్నారు. ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత దశాబ్ధ కాలంగా భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి చెప్పారు.
Read Also: Kolkata Doctor Case: ‘‘ ఒక్కరు కాదు, నలుగురు నిందితులు’’.. ట్రైనీ డాక్టర్ తండ్రి సంచలన ఆరోపణ..
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
‘‘పాకిస్తాన్ మన పొరుగుదేశం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది. ఆ క్యాన్సర్ ఇప్పుడు ఆ దేశాన్ని తినేస్తోంది. మొత్తం ఉపఖండ ప్రాంతం పాకిస్తాన్ ఈ విధానాన్ని విడనాడాలనే ఆసక్తిని కలిగి ఉంది’’ అని జైశంకర్ శనివారం అన్నారు. కీలమైన టెక్నాలజీలను డెవలప్ చేయడంతో భారత్ వెనకపడి ఉండకూడదని అన్నారు. ‘‘భారత్ వెస్ట్రన్ దేశాలకు చెందినది కాకపోవచ్చు, కానీ దాని వ్యూహాత్మక ప్రయోజనాలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదు’’ అని చెప్పారు.
భారతదేశం తనను తాను ‘విశ్వబంధు’గా లేదా అందరికీ స్నేహితుడిగా, ప్రపంచ వేదికపై నమ్మకమైన భాగస్వామిగా చూస్తుందని, స్నేహాలను పెంచడానికి, సమస్యలను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉందని, కానీ భారత్ తన ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా జరుగుతుందని ఆయన చెప్పారు. భారతదేశ దౌత్య విధానాన్ని పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వ, పరస్పర ఆసక్తి అనే మూడు పదాల్లో చెప్పొచ్చని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!