Ashwini Vaishnaw: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..
- రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు
- అశ్విని వైష్ణవ్ పై కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం
- రాజీనామా చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.
Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
బాలాసోర్లో 290 మందికి పైగా మరణించిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినా..మళ్లీ రైలు ప్రమాదాల నివారణ పట్ల పట్టింపు లేదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరారు. “రైల్ ప్రమాదాల వెనుక తప్పుడు నిర్వహణ, తప్పుడు విధానం, తప్పుడు అడుగులు ఉన్నాయి. ట్రాక్లపై భారం పెరుగుతోంది, భద్రతపై దృష్టి సారించడం లేదు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి దేశం కోలుకోలేదు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Crime News: అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆగస్ట్ 2021 నుండి రైలు ప్రమాదాలు, భద్రతా సమస్యల కారణంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారని జైరాం రమేష్ ‘X’ లో తెలిపారు. మరోవైపు.. అనేక రైలు ప్రమాదాలు జరిగినా రైల్వే మంత్రికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే విమర్శించారు. “భారతీయ రైల్వేల ఈ దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.. మంత్రికి రీల్స్ తయారు చేయడానికి సమయం సరిపోతుందని” అని ఆమె ట్వీట్ చేసింది. ఆర్జేడీ అధినేత, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. దేశంలో నిత్యం జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులెవరు? ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!