Rahul Gandhi: ఇద్దరు కోటీశ్వరులతో పేదలు పోటీ పడుతున్నారు..
- రాష్ట్రంలో కోటీశ్వరులతో పేదలు పోటీ పడుతున్నారు..
- ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను అదానీకి ఇచ్చేందుకు మోడీ ప్లాన్..
- మహా వికాస్ అఘడి ఎప్పటికీ పేద ప్రజల పక్షాన నిలుస్తుంది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రాలో ఇద్దరు కోటీశ్వరులతో పేద ప్రజలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ధారావి మ్యాప్, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీల ఫొటోను ఆయన ఆవిష్కరించారు. అందులో మోడీ అంటే ఇదేనేమో.. ఒకటి ఉంటే మరోకటి సురక్షితం అని ఎద్దేవా చేశారు. ఏక్ హై తో సేఫ్ హై అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం అని ఆరోపించారు. ఇక, మహారాష్ట్ర యువత యొక్క ఉద్యోగాలలో కోత పెట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే, వేదాంత ఫాక్స్కాన్ యువతకు ఉపాధిని కల్పిస్తుంది.. కానీ దానిని మీ నుంచి దూరం చేశారు.. టాటా ఎయిర్బస్ ప్రాజెక్ట్ వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించింది.. ఇక్కడి యువత నుంచి మొత్తం 5 లక్షల ఉద్యోగాలు లాక్కుపోయారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
Also Read
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ఇక, దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం సమస్యలు ప్రధానంగా ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే, దేశంలో కులగణన అతి పెద్ద సమస్య.. 50% మంది దళితులు, ఆదివాసీలు ఉనప్పటికీ.. వారికి వ్యవస్థలో ఎటువంటి హక్కు లేదన్నారు. మేము దానిని మార్చాలనుకుంటున్నామన్నారు. ఇంకా ఆరోగ్య బీమా, నిరుద్యోగ భృతి, ప్రజలకు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నారు. ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది అని విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది.. అందుకే ఉద్దవ్, శరద్ పవార్ తో కలిసి నిలబడి పోటీలో నిలబడినట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
‘एक है तो Safe है’ नारे का असली मतलब detail में समझाते श्री @RahulGandhi जी … 👇🏼#Mumbai#Maharashtra pic.twitter.com/cc8Em2p1ry
— Supriya Bhardwaj (@Supriya23bh) November 18, 2024
తాజావార్తలు
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!