Kejriwal: బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు
- బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది
- ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. కాంగ్రెస్ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని గెలిపించేందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్నర్” అరెస్ట్..
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ వీడియో సందేశంలో హస్తం పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చినా.. ఆ పార్టీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. అంటే బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులతో ఒకటే చెప్పానని.. ‘‘కాంగ్రెస్కు ఓటు వేస్తే.. బీజేపీ అధికారంలోకి వస్తుంది. అదే జరిగితే పాఠశాలలు నాశనమవుతాయి. ఉచిత కరెంట్, నీళ్లు, మొహల్లా క్లినిక్లు, మహిళలకు ఉచిత బస్సు ఇలా అన్నీ ఆగిపోతాయి. ఒక కుటుంబం నెలకు రూ.25 వేలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పాను. వాళ్లంతా ఏకీభవించారు. చీపురు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పారు’’ అని కేజ్రీవాల్ వీడియోలో వివరించారు.
ఇది కూడా చదవండి: Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?