Bank SMS Fraud: ఫేక్ మేసేజ్ల వల.. 3 రోజుల్లోనే 40 మంది కస్టమర్ల నగదు గోవింద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank SMS Fraud:‘‘డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి మేసేజులు వస్తే క్లిక్ చేయొద్దు. ఇలాంటి మెసేజులను చదివి నిజమే అనుకుని ముంబైలో ఓ బ్యాంకుకు చెందిన 40 మంది కష్టమర్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. లక్షల డబ్బు మోసగాళ్లకు చేరిపోయింది.
Read Also: Brutally Beaten : ప్రియురాలు పిలిచింది.. కట్ చేస్తే ప్రాణాలు ఫట్
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకు చెందిన 40 మంది కస్టమర్లు నకిలీ బ్యాంక్ ఎస్ఎంఎస్ ద్వారా పంపిన లింక్ పై క్లిక్ చేసిన తర్వాత కేవలం 3 రోజుల్లోనే లక్షల డబ్బును పోగొట్టుకున్నారు. ముందుగా వారికి కేవైసీ, పాన్ అప్డేట్ చేయమని మెసేజ్ వస్తుంది, అయితే దీన్ని అధికారిక మెసేజ్ అని భావించిన పలువరు కస్టమర్లు డబ్బును పోగొట్టుకున్నారు. ఈ ఫిషింగ్ బ్యాంక్ ఎస్ఎంఎస్ బాధితుల్లో టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఆమె లింక్ పై క్లిక్ చేసి తర్వాత రూ. 50,000 కంటే ఎక్కువగా మోసపోయింది. కేవైసీ, పాన్ వివరాలను అప్ డేట్ చేయమని కోరుతూ వచ్చినట్లు తన ఫిర్యాదులో తెలిపింది. బ్యాంకు తన ఖాతాను నిలిపివేయడాన్ని ఆపడానికి ఆమె ఈ పని చేసింది.
ఆ లింక్ ఆమెను వెబ్ సైట్ లోకి తీసుకెళ్లింది. ఆమె తన కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీని నమోదు చేయమని కోరారు, బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్న మహిళ, మీనన్ సెల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలని కోరింది, ఈ మేరు మీనన్ ఓటిపి నమోదు చేయగానే ఆమె ఖాతా నుంచి రూ.57,636 డెబిట్ అయ్యాయి. ఇది గమనించిన శ్వేతా మీనన్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులు ఇలాంటి మేసేజు లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!