India-China: భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం బీజింగ్కు అజిత్ దోవల్..
- నేడు సరిహద్దు సమస్యపై చర్చించేందుకు భారత్- చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల భేటీ..
- భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం బీజింగ్కు వెళ్లిన అజిత్ దోవల్..
- ఈరోజు ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే అంశంపై భారత్- చైనా ప్రతినిధుల చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారంపై చర్చించేందుకు భారత్, చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధులు సమావేశం ఈ రోజు (డిసెంబర్ 18) బీజింగ్ జరగనుంది.. ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొననున్నారు. అయితే, తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సైన్యాలు వైదొలిగేందుకు అక్టోబర్ 21వ తేదీన చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే అంశంపై ఈ బృందాలు ప్రధానంగా చర్చలు జరపనున్నాయి.
Read Also: Off The Record: గ్రంధి శ్రీనివాస్ వైసీపీని ఎందుకు వదిలేశారు?
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
కాగా, 23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెల్లడించింది. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకు వచ్చేందుకు మార్గం క్లియర్ అవుతందని భావిస్తున్నారు. భారత్– చైనాల మధ్య ఉన్న 3,488 కిలో మీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు భేటీ అయింది. లాస్ట్ టైం 2019లో చర్చలు జరిపాయి.
తాజావార్తలు
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!