‘అద్భుత దీపం’ కోసం సాహసం చేయరా డింభకా అంటున్న ఓంకార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.
ఈ తాజా షో కోసం వైవిధ్యమైన ‘మాయా ద్వీపం’ సెట్ ను వేశారు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”వందమంది టెక్నీషియన్స్ టీమ్ యాభై రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ సెట్ ను నిర్మించారు. ‘మాయా ద్వీపం’ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు పాల్గొనబోతున్నారు. ఆడిషన్స్ ప్రకటన రాగానే 12 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయంటే ఈ షో మీద వీక్షకులలో ఉన్న క్రేజ్ ఏమిటనేది అర్థమౌతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఆసక్తికరంగా దీన్ని డిజైన్ చేశాం. అక్టోబర్ 3న తొలి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది” అని చెప్పారు. మరి ‘మాయాద్వీపం’లోకి ప్రవేశించి, అద్భుత దీపంను సొంతం చేసుకునే వారు ఎవరో వేచి చూడాలి.
Also Read


తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!