Khushboo : అలా చేయడం సిగ్గుగా అనిపించట్లేదా.. ఖుష్బూ ఫైర్..!
- తమిళనాడులో దారుణమైన ఘటన
- స్పందించిన ఖుష్బూ
- చర్యలు తీసుకోవాలంటూ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khushboo : తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.
Read Also : WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
Also Read
‘అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి ఘటనలను అస్సలు సహించకూడదు. ఇలాంటి పనులు చేసిన వారిపై ఎందుకని చర్యలు తీసుకోరు. సదరు విద్యా సంస్థలపై, మేనేజ్ మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. నెలసరి అనేది సాధారణ చర్యగా భావించాలి. మానవ సమాజాంలో ఇవన్నీ చాలా సహజమైనవి. ఇంతటి టెక్నాలజీ రోజుల్లో కూడా ఇలాంటివి చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది’ అంటూ ఆమె పేర్కొంది. ఖుష్బూ ఇలాంటి ఘటనలపై గతంలో కూడా చాలా సార్లు స్పందించారు. సొసైటీలో జరిగే విషయాలపై ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..