Khushboo : తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. Read Also…
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో గతేడాది ఎల్కేజీ చదువుతున్న బాలికపై డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఏవీ స్కూల్ ఘటనలో దోషికి కోర్టు శిక్ష విధించింది.