Paris Olympics 2024: పారిస్ లో మెగా ఫ్యామిలీ సందడి..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..
- ఈ ఏడాది పారిస్లో ఒలింపిక్స్
- ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరైన మెగా ఫ్యామిలీ
- సోషల్ మీడియాలో ఫొటోలు..వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కార్యక్రమాల్లో ఒకటైన ఒలింపిక్స్ను ఈ ఏడాది పారిస్లో నిర్వహిస్తున్నారు. జులై 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోని 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నందున భారతీయులు కూడా ఈ గేమ్ను ఆసక్తిగా చూస్తు్న్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి మెగాస్టార్ ఫ్యామిలీ ప్యారిస్ చేరుకుంది.
READ MORE: US: ఒరెగాన్ ఫారెస్ట్లో కూలిన ట్యాంకర్ విమానం.. పైలట్ మృతి
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తో పాటు.. ఆయన భార్య సురేఖ కొణిదెల, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీన్ కారాతో కలిసి ఒలింపిక్స్ను వీక్షించారు. కొణిదెల ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పారిస్ ఒలింపిక్స్ కి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు. చిత్రంలో.. నటుడు నల్ల టీ-షర్ట్, జాకెట్, టోపీ మరియు అద్దాలు ధరించి ఆటను ఆస్వాదిస్తున్నాడు. అలాగే ఉపాసన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె అత్తమామలు (సురేఖ, చిరంజీవి) ప్యారిస్ వీధుల్లో షికారు చేస్తున్నట్లు చూడొచ్చు.
READ MORE: Hydrogen Motocycle: పెట్రోల్ అవసరం లేదు.. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ బైక్..
వర్షంలోనూ వీక్షణ..
కొణిదెల కుటుంబాన్ని ఒలింపిక్స్ వేడుకలను వీక్షించకుండా వర్షం కూడా ఆపలేకపోయింది. ఉపాసన తన భర్త మరియు అత్తమామలతో అనేక చిత్రాలను పంచుకుంది. అందులో ఆమె దుస్తులు వర్షంలో తడిసి ఉండటం కనిపించింది.
Paris Diaries Ft. Upasana Garu 🗼❤️ #RamCharan #Chiranjeevi pic.twitter.com/vuorYfZs7R
— TRENDS RAM CHARAN ™ (@CHANAKY81555413) July 27, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?