న్యూజిలాండ్ తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో �
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్పొన్నవోలు సుధాకర్ అన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప
May 15, 2021ఓ సెకెండ్ హ్యాండ్ కారు కోసం అమ్మానాన్న కన్న కొడుకునే అమ్మేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే ఆ బాబు తాత ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాబు తల్లిదండ్రులు గుర్సా హైగంజ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఒప్పందం కుదు
May 15, 2021ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమ�
May 15, 2021తమిళనాడు నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఏకమవుతున్నారు. తమిళ స్టార్ హీరోలతో పాటు దర్శకులు తదితర టెక్నీషియన్ లు కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికే
May 15, 2021తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 525007 కి చేరింద�
May 15, 2021హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ప్లే బ్యాక్”. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, అశోక�
May 15, 2021కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫం
May 15, 2021దేశ ప్రజలంతా కరోనాతో వణికి పోతుంటే తెలంగాణ రైతు ఆ కరోనాతో సహవాసం చేస్తూ కల్లాలు, మార్కెట్లో వారాల తరబడి బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ప్రభుత్వ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగ
May 15, 2021కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంక�
May 15, 2021ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,535 శాంపిల్స్ పరీక్షించగా 22,517 మందికి కోవిడ్ పాజిటి�
May 15, 2021అద్దాల మేడలో కూర్చొని ప్రభుత్వం పై విమర్శలు చేసే పనిలో చంద్రబాబు పని పెట్టుకున్నారు ప్రతి పక్ష నాయకునిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపు కూడా లేదు. పద్నాలుగేళ్ల సీఎం గా చంద్రబాబు కొనసాగటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివ
May 15, 2021కోవిడ్-19 కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు తగిన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి సినీ ప్రముఖులపై కూడా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కరోనా పై పోరాటానికి ఒక్కటవుతోంది. ఇప్పటికే చాలా మంది సె�
May 15, 2021కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్
May 15, 2021కరోనా సెకండ్వేవ్ భారత్లో కల్లోలమే సృష్టిస్తోంది.. కేసులు ఇవాళ కాస్త తగ్గినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఇంకా 3 లక్షలకు పైగానే ఉంది.. రికవరీ కేసులుపెరిగినా.. మృతుల సంఖ్య కలవరపెడుతూనే ఉంది.. ఇక, కరోనా కేసులు, చికిత్స, వ్యాక్స�
May 15, 2021కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ చాలామంది ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఎడిటర్ కరోనాతో కన్నుమూశారు. సీనియర్ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు ఎన్ జీవి ప్రసాద్ కరోనాత
May 15, 2021భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 43 ఏళ్ల మహిళ ఆ తర్వాత 24 గంటల్లోనే ఓ మహిళా మృతి చెందింది. అయితే ఏం జరిగిందంటే… ఓ 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ �
May 15, 2021