Tammineni Krishnaiah Incident remand report. Breaking News, Latest News, Big News, Tammineni Krishnaiah, Tammineni Koteswara Rao
ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ �
August 21, 2022నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ నేపథ్యంలో.. నేడు శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష�
August 21, 2022హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మి�
August 21, 2022pawan kalyan to know rayalaseema people problems: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఈకార్యక్రమంలో భాగంగా.. ప్రతి ప్రాంతంలోనూ ప్రజల వద్దకు నేరుగా వెళుతూ వారి సమస్యనలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న విసయం తెలిసిందే. అయితే.. ఇప్పట
August 21, 2022దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త తగ్గాయి. శుక్రవారం 13,272 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 11,539 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
August 21, 2022TS Eamcet 2022 counselling. TS Eamcet 2022, TS Eamcet Counselling, Breaking News, Latest News,
August 21, 2022కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొందరికి పూటగడవడమే కష్టంగా మారింది. జాతీయ టోర్నమెంట్లలో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుది కూడా అదే పరిస్థితి. రాజబాబు అనే విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ ఇప్పుడు ఘజియాబాద్�
August 21, 2022నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ అందిరలోనూ మొదలైంది. ఇవాళ ఓవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. దీంతో.. టీడీపీ ప్రధాన కార్యదర్శ�
August 21, 2022Amit Shah Tour Schedule minute to minute. Amit Shah, Breaking News, Latest News, Telangana BJP, Bandi Sanjay,
August 21, 2022జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి యాత్ర ఇవాళ పున:ప్రారంభం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా శనివారం సాయంత్రం నుంచి ఈ యాత్రను నిలిపివేశారు.
August 21, 2022లైగర్ అంటూనే మనకు గుర్తుకు వచ్చేది హీరో విజయ్ దేవరకొండ, తనకు తల్లి పాత్రపోషించిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్లో తన నటనతో.. అందచందాలతో మంత్రమగ్ధుల్ని చేసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. బాహుబలిలో ఇద్దరి నటవారసులుకు తల్లి పాత్ర పోషి
August 21, 2022గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మిగిలి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి మంత్రివర్గంలో పెద్ద మార్పు చేసింది. రాజేంద్ర త్రివేది నుంచి రెవెన్యూ శాఖ, పూర్ణేష్ మోదీ నుంచి రోడ్డు, భవనాల శాఖను తొలగించారు.
August 21, 2022Bandi Sanjay Criticized CM KCR. Bandi Sanjay, CM KCR, Munugodu Bypoll, TRS, BJP, Latest News, Political News
August 21, 2022అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని
August 21, 2022ఆసియా కప్ 2022 ట్రోఫీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఆవిష్కరించారని యూఈఏ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
August 21, 2022Live about Bhagavad Gita, Bhagavad Gita, NTV Live, NTV Specials,
August 21, 2022MP K.Laxman Criticized CM KCR. MP K.Laxman, CM KCR, TRS, BJP, Latest News, Political News
August 21, 2022