కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్- ధ్రువ్ విక్రమ్ మరోసారి డేటింగ్ వార్తలతో ట్ర�
మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 22 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశ
February 20, 2026దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలు లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్చల్ చేశారు.
February 20, 2026Ambati Rambabu Warns Pemmasani Chandrasekhar over Arrest Controversy: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పి.. పెద్ద సినిమా చూపించారన్నారు. ఎలాగా 18 రోజులు సినిమా చుపించావ్ అని ఎద్దే�
February 20, 2026టాటా మోటార్స్ టాటా పంచ్ EV ఫేస్లిఫ్ట్ వెర్షన్ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 2023లో మొదటిసారి పరిచయం అయిన ఈ మోడల్కు ఇది మొదటి పెద్ద అప్డేట్. కొత్త డిజైన్ మార్పులు, మెరుగైన రేంజ్, అదనపు ఫీచర్లు, లైఫ్టైమ్ బ్యాటరీ వారంటీతో ఈ కారు
February 20, 2026Ambati Rambabu Fires at Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ మాట్లాడు
February 20, 2026అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకా
February 20, 2026Realme P4 Lite 4G Launch: బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది ప్రముఖ సంస్థ రియల్ మీ (Realme). భారతదేశంలో కొత్తగా realme P4 Lite 4G స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ప్రారం
February 20, 2026గత ప్రభుత్వం మాటలు చెబితే.. మా ప్రభుత్వం పని చేసి చేతల్లో చూపించిందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడి ఫిబ్రవరి 20న ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో సెక్రటేరియట్లో రేఖా గుప్తా రిపోర్ట్ కార్డు విడుదల చేశారు.
February 20, 2026Zimbabwe Star Brian Bennett’s 175 Runs Without Dismissal in T20 World Cup 2026: టీ20 వరల్డ్కప్ 2026లో లీగ్ దశ ముగిసింది. శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8లో ఆరంభం కానుంది. పసికూన జింబాబ్వే అద్భుత ఆటతో సూపర్-8కు దూసుకొచ్చింది. బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తే ఏదో గాలివాటం గెలుపు అనుకున్నారు. ఆతిథ్య శ�
February 20, 2026Eating Slate Pencil (Balapalu): చాలా మందికి బలపాలు తినే అలవాటు ఉండి ఉంటుంది. ఏంటి నా గురించే అని అనుకుంటున్నారా.. ఆబ్బె కాదండి.. ఎవరైతే బలపాలు చూస్తే చాలు తినేద్దాం అని ఆలోచిస్తారు చూడండి వారి గురించి అండి. నిజానికి ఈ అలవాటు చిన్న పిల్లలకే కాదు.. కాస్త పెద్దవారు కూ�
February 20, 2026కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ కొనియాడారు. పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయని.. అయినా కూడా కేంద్రం చాలా బాగా నిర్వహించింద�
February 20, 2026అమీర్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపల ఉ�
February 20, 2026Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది.
February 20, 2026టీ20 ప్రపంచకప్ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కార
February 20, 2026Infinix XPad 30e: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) టాబ్లెట్ లైన్అప్ను కొనసాగిస్తూ కొత్తగా Infinix XPad 30e టాబ్లెట్ను అధికారికంగా లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ఎంటర్టైన్మెంట్, రోజువారీ విన�
February 20, 2026టాలీవుడ్లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ‘కల్కి 2898 AD’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర�
February 20, 2026దేశీయ స్టాక్ మార్కెట్కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప
February 20, 2026