ఎగువ నుండి కూడా వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా
కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ లేఖ రాసారు. ఆ లేఖలో… మరో మార్గం లేకే సుప్రీంకు. ఇది కేంద్రానికి వ్యతిరేకం కాదు. కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోంది. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జల�
July 15, 2021కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ డెల్టావేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని 111 దేశాల్లో డెల్టావేరియంట్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ఆల్ఫా, బీటా రకం వేరియంట్లు ఎక్కవ దేశాల్లో కని�
July 15, 2021ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు. అతని అభిమానులందరికీ ఇది సంతోషాన్ని కలిగించే వార్త. అయితే… మరో సెన్సేషనల్ న్యూస్ కూడా వాళ్లకు ఆనందాన్ని అందిస్తోంది. అదేమిటంటే… ముంబై బేస్డ్ పాపులర్ మీడియా ఏ
July 15, 2021దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్”
July 15, 2021బాలీవుడ్ లో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే పలువురు లవ్ బర్డ్స్ కెమెరా కంటికి చిక్కి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శర్మ�
July 15, 2021గత కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్లు రహస్యంగా భారత్ భూభాగంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. జమ్మూకాశ్మీర్లోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తరువాత, భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను మరింత �
July 15, 2021ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. గత ఛాంపియన్షిప్లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కే�
July 15, 2021ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్
July 15, 2021హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం పడగా… హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆ�
July 15, 2021గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీ, రాజస్థాన్లోనే అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. పిడుగులు పడటం వెను�
July 15, 2021తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీట
July 15, 2021ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు �
July 15, 2021ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరో
July 15, 2021స్టార్ హీరోయిన్లంతా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ తన డిజిటల్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. తాజాగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా అదే దారిలో నడవబోతున్నారు. ఆమె ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ �
July 15, 2021కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ, దానిని ఒకచోట నుంచి మరోక చోటికి తరలించేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తల�
July 15, 2021ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,806 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా క
July 15, 2021ఏపీలో కరోనా కేసులు తగ్గుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ వస్తున్నారు. నిన్న శ్రీవారిని 16787 మంది భక్తులు దర్శించుకోగా.. 9329 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.4 కోట్లుగా ఉంది. ఇక రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కా�
July 15, 2021