President Murmu: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Murmu: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం లండన్ చేరుకున్నారు. సెప్టెంబరు 8న స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్లోని తన వేసవి నివాసంలో క్వీన్ ఎలిజబెత్-2 ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 ఉదయం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ తరపున రాష్ట్రపతి లండన్కు వెళ్లారు. భారత రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల పాటు యూకే పర్యటనలో ఉన్నారు. ఆమె సోమవారం అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం కింగ్ చార్లెస్-3 బకింగ్హామ్ ప్యాలెస్లో ప్రపంచ నాయకులకు ఆతిథ్యమిచ్చే రిసెప్షన్కు కూడా ఆహ్వానించబడ్డారు.
Tamilnadu: నాకు 5 యావజ్జీవ శిక్షలు విధించండి యువరానర్.. కోర్టులో హత్యకేసు దోషి కేకలు
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
భారతదేశం జాతీయ సంతాప దినాన్ని పాటించిన మరుసటి రోజు సెప్టెంబర్ 12న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ను సందర్శించి దేశ సంతాపాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి లండన్కు వెళతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ వారం ప్రారంభంలో ధ్రువీకరించింది.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!