Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
- మిడిల్ ఈస్ట్లో మోహరించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్..
- ఇజ్రాయిల్ భయంతో విస్తృత భద్రత..
- ఇరాన్ ప్రతినిధులకు ఎస్కార్ట్ ఇవ్వడం కోసం ఫైటర్ జెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగున్న సంఘర్షణకు ఎండ్ కార్డ్ పడుతుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ‘‘కాల్పుల విరమణ’’, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు, నిఘా విమానాలును మోహరిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాంగా జెఎఫ్-17, ఎఫ్-16 ఫైటర్ జెట్లను, అవాక్స్ విమానాలను, గాలిలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్లను , సీ-130 ట్రాన్స్ పోర్ట్ విమానాలను మిడిల్ ఈస్ట్లో మోహరించింది.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
చర్చల్ని నాశనం చేయాలని ఇజ్రాయిల్ చూస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంతో చర్చల కోసం వచ్చే ఇరాన్ ప్రతినిధుల రక్షణ కోసం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయిల్ ఏమైనా చేయొచ్చని పాకిస్తాన్లో భయాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతినిధుల విమానాలకు పాకిస్తాన్ ఎస్కార్ట్ ఇవ్వబోతోంది. ఇరాన్ ప్రతినిధుల భద్రత కాపాడటంతో పాటు శాంతి చర్చల్ని ఎవరూ భంగం కలిగించకుండా పాకిస్తాన్ చూసుకుంటోంది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతిపెద్ద స్థాయిలో పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు యూఎస్-ఇరాన్ మధ్య దశాబ్ధాల కాలంగా జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు ఇవ్వొచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు పాకిస్తాన్ తన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఈ చర్చల్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఏ చిన్న ఘటన జరిగినా కూడా పాకిస్తాన్ పరువు మంటగలిసిపోతుంది. దీంతో పాకిస్తాన్ యూఏఈ, సౌదీ అరేబియా సహకారంతో ఈ భద్రతా చర్యల్ని చేపట్టింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..