Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
- మిడిల్ ఈస్ట్లో మోహరించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్..
- ఇజ్రాయిల్ భయంతో విస్తృత భద్రత..
- ఇరాన్ ప్రతినిధులకు ఎస్కార్ట్ ఇవ్వడం కోసం ఫైటర్ జెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగున్న సంఘర్షణకు ఎండ్ కార్డ్ పడుతుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ‘‘కాల్పుల విరమణ’’, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు, నిఘా విమానాలును మోహరిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాంగా జెఎఫ్-17, ఎఫ్-16 ఫైటర్ జెట్లను, అవాక్స్ విమానాలను, గాలిలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్లను , సీ-130 ట్రాన్స్ పోర్ట్ విమానాలను మిడిల్ ఈస్ట్లో మోహరించింది.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
చర్చల్ని నాశనం చేయాలని ఇజ్రాయిల్ చూస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంతో చర్చల కోసం వచ్చే ఇరాన్ ప్రతినిధుల రక్షణ కోసం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయిల్ ఏమైనా చేయొచ్చని పాకిస్తాన్లో భయాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతినిధుల విమానాలకు పాకిస్తాన్ ఎస్కార్ట్ ఇవ్వబోతోంది. ఇరాన్ ప్రతినిధుల భద్రత కాపాడటంతో పాటు శాంతి చర్చల్ని ఎవరూ భంగం కలిగించకుండా పాకిస్తాన్ చూసుకుంటోంది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతిపెద్ద స్థాయిలో పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు యూఎస్-ఇరాన్ మధ్య దశాబ్ధాల కాలంగా జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు ఇవ్వొచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు పాకిస్తాన్ తన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఈ చర్చల్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఏ చిన్న ఘటన జరిగినా కూడా పాకిస్తాన్ పరువు మంటగలిసిపోతుంది. దీంతో పాకిస్తాన్ యూఏఈ, సౌదీ అరేబియా సహకారంతో ఈ భద్రతా చర్యల్ని చేపట్టింది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!