Joe Biden: జిన్పింగ్ ని కలవనున్న జో బిడెన్.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washington: మెరికా అధ్యక్షుకుడు జో బిడెన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ని కలవనున్నారని అతర్జాతియ మాధ్యమాల సమాచారం. వివరాలలోకి వెళ్తే.. బలహీన పడిన చైనా,యుఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. నవంబర్ లో శాన్ఫ్రాన్సిస్కోలోని వైట్హౌస్ లో ఈ సమావేశం జరగనుంది. రెండు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరగనుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి అని వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు ఈ-మెయిల్లో తెలిపారు. ఈ సమావేవం నిర్వహించాలని ఇరుదేశాల అధ్యక్షులు దృఢ నిర్ణయం తీసుకున్నట్లు మాధ్యమాల సంచారం.
Read also:Akshay Kumar: ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన హీరో… ఇప్పుడు డే 1 కలెక్షన్స్ రెండు కోట్లు
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
కాగా ఒక పరిపాలన అధికారి ఈ విషయం పైన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారని కానీ ఈ సమావేశం గురించి ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదని.. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయన తెలిపారు. రాబోయే వారాల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాషింగ్టన్కు వచ్చిన తర్వాత ప్రణాళికలు మరింత స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ సమాచారం ప్రకారం.. గత సంవత్సరం నవంబర్లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ కు హాజరైయ్యారు ఇరుదేశాల అధ్యక్షులు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు. ఈ దౌత్యం US-చైనా సంబంధాలను తిరిగి ట్రాక్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?