Italy: భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన.. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన
- భారతీయ కార్మికుడి మృతి తీరుపై ప్రధాని మెలోని ఆవేదన
- దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన
- అమానవీయ చర్యగా పార్లమెంట్లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. లాటినా ప్రాంతంలో పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ (31) చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. కనీసం యజమానులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానవీయ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలన రేపింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. భారతీయులు కూడా తీవ్ర ఆందోళనలు చేపట్టారు.

Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
అయితే ఈ ఘటనపై ఇటలీ ప్రధాని మిలోని చలించిపోయారు. తీవ్రంగా ఖండించారు. చనిపోయిన భారతీయ కార్మికుడు సత్నామ్ సింగ్కు జార్జియా మెలోని నివాళులర్పించారు. ఈ ఘటనపై పార్లమెంట్లో ఇటనీ ప్రధాని స్పందిస్తూ.. ఇది ఇటాలియన్ ప్రజలకు అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఈ అనాగరికతను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక తెగి పడిపోయిన చెయ్యిని రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని పార్లమెంట్ వేదికగా మెలోని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!