ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. లాటినా ప్రాంతంలో పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది.
నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటైందని, ఇది అదృష్టంగా భావిస్తున్నా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.