Israel: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తత.. రాకెట్, వైమానిక దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది.
Read Also: IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఇటీవల జెరూసలెంలోని అల్-అక్సా మసీదులో పాలస్తియన్లతో ఇజ్రాయిల్ దళాలు ఘర్షణకు దిగాయి. ఈ చర్య జరిగిన తర్వాత ఇజ్రాయిల్ పై దాడులు జరిగాయి. లెబనాన్ భూభాగం నుంచి 34 రాకెట్లతో తమ దేశంపైకి దాడికి పాల్పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. హమాస్ చర్యకు ప్రతిస్పందనగా హమాస్ కు చెందిన రెండు సొరంగాలను, రెండు ఆయుధాల తయారీ స్థలాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి క్షిపణులతో దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ 25 రాకెట్లను అడ్డుకున్నట్లు మరో 5 ఇజ్రాయిల్ భూభాగంలో పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది.
ఇప్పటికే అల్ – అక్సా మసీద్ ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒత్తడిని ఎదుర్కొంటోంది ఇజ్రాయిల్. పవిత్ర రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ దళాలు మసీదులో ఘర్షణకు కారణం అయ్యాయని ఆరోపిస్తున్నారు. యూదుల పాస్ వోర్, ముస్లింల పవిత్ర రంజాన్ సందర్భంగా హింస చెలరేగింది. దీని తర్వాత గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పై దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..